Thursday, November 26, 2015

మోఢీ వొచ్చాక ఎంత సహనమో చూసారా....

భారత దేశంలో వున్న ముస్లింలనందరినీ పాకిస్తాన్ పంపేస్తే జనభాతగ్గి హిందువులంతా ఆనందంగా వుంటారు


గోవధ చెసే వాళ్ళని ఉరి తియ్యాలి


అమీర్ ఖాన్ని చెంపదెబ్బకొట్టండి. ప్రతి దెబ్బకి లక్ష ఇస్తాం.. దేశభక్తుడిగా గౌరవిస్తాం

భారత్ హిందువులది మాత్రమే

మొఢీ ని వ్యతిరేకించేవాళ్ళంతా పాక్ కు వెల్లిపోవాలి

మొఢీ ని ఓటెయ్యని వాళ్ళంతా పాక్ కు వెళ్ళిపొవాలి

ఓ రెండు కుక్కల్ని కొట్టినా మమ్మల్నే అంటారా??.. (ఇద్దరు దలితుల సజీవ దహనం గురించి)..

ఇంత సహనం కనిపిస్తుంటే అసహనం అంటారా?? ఇంకు పోసి కొట్టి చంపుతాం..

Wednesday, November 25, 2015

అవును. అమీర్ ఖాన్ కు అంత స్టేటస్ ఇచ్చింది భారతదేశం

అవును. అమీర్ ఖాన్ కు అంత స్టేటస్ ఇచ్చింది భారతదేశం..

మరి మీరంతా ఎంట్రా.. అదేదో మోడీ ఇచ్చినట్టు పిచ్చిగంతులేస్తున్నారు? నిజంగా పిచ్చిగంతులే. ఈ మధ్య మొఢీ యు.కే లో ప్రసంగించడాన్ని న్యూస్లో చూసాను. ఒకడు ఆర్ ఎస్ ఎస్ యూనిఫాం వేసుకోని దెయ్యం పట్టినట్టు పిచ్చి గంతులు వేస్తున్నాడు.  తర్వాత బట్టలు కూడా చించుకోని కిందపడి పొర్లి వుంటాడు.. యేమన్నా అంటే కాంగ్రెస్ చేసినప్పుడు నువ్వెందుకు మాట్లాడలేదు అంటావు. ఒరే పిచ్చి సన్నాసి! అందుకేరా మేము వాళ్లని చెంపలు పగలకొట్టి మూలన కూర్చోపెట్టాం. ఇక నీ టైం కూడా దగ్గరపడింది.. వాపును చూసి బలుపూనుకుంటూ ఎంతకాలం కూర్చుంటావ్..

రిజర్వేషన్లు తీసెయ్యల్సిందే

ముందు గుడుల్లో భ్రాహ్మణులు మాత్రమే పూజలు చెయ్యాలన్న రిజర్వేషన్ తీసేసి అప్పుడు మిగిలిన వాటి గురించి మాట్లాడండి. ఆ దమ్ముందా??

చేసిన పనులు చెప్పుకోలేని ఈ నాయకులని ఎన్ని సార్లు చెంపలు వాయించాలి?

సెంటిమెంటుతో ఏమైనా పీకొచ్చు అని  అనుకునే వాళ్ళకి చెంపలు పగలగొట్టి మరీ బుద్ది చెప్పాడు బీహార్ వోటరు. ఐనా సిగ్గు రాదు వీళ్ళకి. అసహనం ఎక్కడుంది అంటూ అమీర్ఖాన్ మీద తమ అసహనాన్ని చిమ్ముతున్నారు. అంతే మరి. అక్కడ ప్రధానమంత్రి కుర్చిలో కూర్చుంది ఎవరు మరి? దాద్రి సంఘటన జరిగి, మనవాళ్ళంతా సైడ్ ఐపొయ్యారు అని నమ్మకం కుదిరాక, తీరికగా ఖండించేసే  మోడీ. అదే ఫ్రాన్సు లో జరిగితే, ఒక్క క్షణం కూడా లేటు లేకుండా ఖండించేసాడు మరి 

పాకిస్తాన్ ఉగ్రవాదులు సరే, హిందువుగా చెప్పుకునే ఈ ఉగ్రవాదిని ఏం చెద్దాం?

ఒక్క సారి http://saveindiansnow.blogspot.in/ చూడండి. మొడీ కి వోటు వెయ్యని వారందరి మీద ఎలాంటి కసి పెట్టూకోని విషం చిమ్ముతున్నాడో.. అస్సలు మన దేసానికి బయట నుంచి ఉన్న ముప్పుకంటే మనతోనే వుండే ఇలాంటి ఉగ్రవాదులతోనే ముప్పు ఎక్కువ.    వీడిని ప్రశ్నిస్తే వాళ్ళకి విదేశీ సక్తులు, ఆత్మని అమ్ముకునేవాల్లు అని టాగులు తగిలిస్తున్నాడు.. మోడీ వున్నంతకాలం ఇలాంటి ఉగ్రవాదం మనకు తప్పదా??